
కొత్త మంత్రులను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
నిర్మల్చైన్గేట్: నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావు సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభా కాంక్షలు తెలిపారు. సామాజిక న్యాయం అమలు కోసం పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కృషి చేస్తున్నారన్నారు.
కొత్త మంత్రులు శ్రీహరి, లక్ష్మణ్కుమార్తో శ్రీహరి

కొత్త మంత్రులను కలిసిన డీసీసీ అధ్యక్షుడు