
గుర్తుకొస్తున్నాయి..
విద్యార్థి దశలో వేసవి సెలవులను ప్రశాంత వాతావరణంలో గడపడానికే ఎవరైనా ఇష్టపడతారు. అమ్మమ్మ–తాతయ్య ఇళ్లకు కుటుంబం, స్నేహితులతో వెళ్లి సరదాగా గడుపుతారు. ‘విద్యార్థి దశలో వేసవి సెలవులు ఎలా గడిపారు’ అనే అంశంపై ఉన్నత స్థానాల్లో స్థిరపడిన ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రముఖుల అనుభవాలతో సమ్మర్ స్పెషల్ స్టోరీ.
ప్రస్తుతం సాంకేతికత వినియోగంలో భాగంగా మొబైల్ ఫోన్ ప్రాధాన్యత కూడా పెరిగిపోయింది. మరోవైపు మొబైల్ ఫోన్ వినియోగించకుండా తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియ చేపట్టాలనుకుంటున్న పాఠశాల విద్యాశాఖ నిర్ణయంపట్ల జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్ వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గిస్తూనే అవసరమున్న చోట మాత్రమే వినియోగించేందుకు ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
ఇలా
అమలుపరిస్తే ఎంతోబాగు..
8లోu