వైఎస్‌ఆర్‌ స్ఫూర్తితోనే భారత్‌ జోడో యాత్ర: రాహుల్‌ గాంధీ! | YSR 75th Birth Anniversary: Rahul Gandhi Pays Tribute To YS Rajasekhara Reddy, Video Goes Viral | Sakshi
Sakshi News home page

YSR 75th Birth Anniversary: వైఎస్‌ఆర్‌ స్ఫూర్తితోనే భారత్‌ జోడో యాత్ర: రాహుల్‌ గాంధీ!

Jul 8 2024 1:58 PM | Updated on Jul 8 2024 2:58 PM

Rahulgandhi Tribute To Ys Rajashekara Reddy

సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అసలు సిసలైన ప్రజా నాయకుడని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొనియాడారు.  వైఎస్‌ఆర్‌ నుంచి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. 

తాను దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్‌ జోడో యాత్రకు వైఎస్‌ఆర్‌ పాదయాత్రే స్ఫూర్తి అని తెలిపారు. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా సోమవారం(జులై 8) నివాళి అర్పించిన రాహుల్‌గాంధీ ప్రత్యేాక వీడియో విడుదల చేశారు. 

ప్రజల కోసమే జీవించిన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి అని కీర్తించారు. ఆయన బతికి ఉంటే  ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement