పర్లాకిమిడి: రాజవీధిలోని ప్యాలెస్కి ఎదురుగా జగన్నాథ మందిరం నిర్మాణం చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తానని మహేంద్రగిరి భాస్కర తీర్థ లక్ష్మీబాబా హెచ్చరించారు. ఎనిమిదేళ్ల క్రితం అక్కడి అతి పురాతన జగన్నాథుని మందిరాన్ని కూల్చివేశారు. అప్పటి నుంచి ఆ స్థలంలో ఎటువంటి కట్టడాలు జరపకపోగా ఇప్పుడు ఆ స్థలం చెరువుని తలపిస్తోంది. ఆ తర్వాత పాలకులు, అధికారులు పలు సమావేశాల్లో పాత జగన్నాథుని మందిరం స్థానంలో కొత్తగా జగన్నాథుని మందిరం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
భాస్కర తీర్థ లక్ష్మీబాబా
అయితే ఇంతవరకు ఆ స్థానంలో మందిర నిర్మాణం జరగలేదు. దీనిపై స్థానికులు, జగన్నాథుని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వీరికి మద్దతుగా నిలిచిన భాస్కర తీర్థ లక్ష్మీబాబా ఈ నెల 20వ తేదీలోగా మందిరం నిర్మాణ పనులు ప్రారంభించాలని లేకపోతే 21వ తేదీ నుంచి గజపతి ప్యాలెస్ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.
మందిరం నిర్మించకపోతే నిరాహార దీక్ష
Published Wed, Feb 3 2021 11:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement