31 వరకునమోదు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

31 వరకునమోదు చేసుకోండి

Oct 15 2025 6:54 AM | Updated on Oct 15 2025 6:54 AM

31 వరకునమోదు చేసుకోండి

31 వరకునమోదు చేసుకోండి

జాతీయ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలు ఈ నెల 31 లోపు ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కు వగా ఉంది. ఆయా మండలాల్లో ఏపీఓలపై నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించాం. ఉపాధి కూలీలకు గ్రామాల్లో గడువులోపు ఈకైవెసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. ఉపాఽధి కూలీల హాజరులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకత కోసం ఈ కేవైసీ చేయించడం ఎంతో ప్రయోజనకరం. – మొగులయ్య,

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement