రౌండ్‌టేబుల్‌ సమావేశానికి తరలిన నిర్వాసితులు | - | Sakshi
Sakshi News home page

రౌండ్‌టేబుల్‌ సమావేశానికి తరలిన నిర్వాసితులు

Dec 22 2025 9:01 AM | Updated on Dec 22 2025 9:01 AM

రౌండ్‌టేబుల్‌ సమావేశానికి తరలిన నిర్వాసితులు

రౌండ్‌టేబుల్‌ సమావేశానికి తరలిన నిర్వాసితులు

చారకొండ: డిండి– నార్లాపూర్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మండలంలోని గోకారం జలాశయం సామర్థ్యాన్ని తగ్గించాలని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 20వ రోజు కొనసాగాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ముంపు నిర్వాసితుల డిమాండ్‌పై జలాశయం సామర్థ్యం తగ్గింపు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, సమాలోచనలు అనే అంశంపై చేపట్టిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి నిర్వాసితులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement