భూసమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

భూసమస్యలు పరిష్కరిస్తాం

Jun 11 2025 11:40 AM | Updated on Jun 11 2025 11:40 AM

భూసమస్యలు పరిష్కరిస్తాం

భూసమస్యలు పరిష్కరిస్తాం

కౌడిపల్లి(నర్సాపూర్‌): భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని నర్సాపూర్‌ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని ధర్మాసాగర్‌లో రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సులలో ఎక్కువగా సాదాబైనామా, ప్రభుత్వ భూములను కొనుగోలు చేసిన రైతులు వాటికి పట్టాలు కావాలని దరఖాస్తులు చేస్తున్నారని చెప్పారు. దరఖాస్తులను పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నర్సాపూర్‌ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement