చట్ట ప్రకారం చర్యలు | - | Sakshi
Sakshi News home page

చట్ట ప్రకారం చర్యలు

Dec 21 2025 12:38 PM | Updated on Dec 21 2025 12:38 PM

చట్ట ప్రకారం చర్యలు

చట్ట ప్రకారం చర్యలు

పెరిగిన టెక్నాలజీ ఏఐతో ఫేక్‌ వీడియోలు, ఫొటోలు తయా రు చేసి సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, సున్నితమైన కుల, మత, ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఏఐతో తప్పుడు కంటెంట్‌ తయారు చేసిన వారితోపాటు వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వారందరిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మూడేళ్ల వరకు శిక్ష పడవచ్చు. నిజనిర్ధారణ చేసుకోకుండా ఎవరూ షేర్‌ చేయవద్దు.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement