172 | - | Sakshi
Sakshi News home page

172

Nov 29 2025 7:31 AM | Updated on Nov 29 2025 7:31 AM

172

172

207

సర్పంచ్‌కు

వార్డులకు

రెండో రోజు దాఖలైన నామినేషన్లు

తొలి విడతకు

నేటితో ముగియనున్న గడువు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శుక్రవారం రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 40 క్లస్టర్‌ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. 139 సర్పంచ్‌ స్థానాలకు 172, 1,188 వార్డులకు 207 నామినేషన్లు దాఖలయ్యాయి.నామినేషన్ల దాఖలకు శనివారమే చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు పడే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

రెండో రోజు నామినేషన్లు ఇలా..

మండలం సర్పంచ్‌ వార్డు

స్థానాలు

మహబూబ్‌నగర్‌ 30 57

నవాబుపేట 43 43

మహమ్మదాబాద్‌ 24 18

గండేడ్‌ 57 37

రాజాపూర్‌ 18 52

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement