మేం ఇద్దరం.. మాకు ఒక్కరు! | - | Sakshi
Sakshi News home page

మేం ఇద్దరం.. మాకు ఒక్కరు!

Mar 8 2025 1:56 AM | Updated on Mar 8 2025 1:51 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: మేం ఇద్దరం. మాకు ఒక్క ఆడపిల్ల చాలు.. అంటున్నారు మానుకోట జిల్లా కేంద్రంలోని పాత బజార్‌కు చెందిన షేక్‌ మహబూబ్‌పాషా–షేక్‌ రిజ్వానా దంపతులు. 2014లో వారికి సమీర జన్మించింది. ఆ చిన్నారిని ధైర్యవంతురాలిగా పెంచాలని నిర్ణయించుకున్నారు. కరాటే, కబడ్డీ, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ నేర్పిస్తున్నారు. ఆ పాపలోనే తన తల్లిని చూసుకుంటున్నట్లు రిజ్వానా చెబుతున్నారు. మాకు అబ్బాయి పుట్టలేదని బాధపడకుండా పాపను మగపిల్లలతో సమానంగా పెంచుతామంటున్నారు షేక్‌ మహబూబ్‌పాషా– షేక్‌ రిజ్వానా దంపతులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement