ఎదురుమొండి వారధి నిర్మించాలి.. | - | Sakshi
Sakshi News home page

ఎదురుమొండి వారధి నిర్మించాలి..

Nov 19 2025 6:39 AM | Updated on Nov 19 2025 6:39 AM

ఎదురుమొండి వారధి నిర్మించాలి..

ఎదురుమొండి వారధి నిర్మించాలి..

ఎదురుమొండి వారధి నిర్మించాలి..

గత ప్రభుత్వంలో ఏటిమొగ–ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.109 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేశారు. టెండర్లు పిలవగా ఎన్నికలు దగ్గర పడటంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఈ వారధి నిర్మాణం జరిగితే గత ప్రభుత్వంకు పేరొస్తుందని ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పేరు ప్రఖ్యాతల కోసం మేమెప్పుడూ పాకులాడలేదు. ఎదురుమొండి దీవుల ప్రజలకు రహదారి మార్గం ఏర్పడాలి.

– సింహాద్రి రమేష్‌బాబు,

మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement