ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు

Oct 14 2025 6:49 AM | Updated on Oct 14 2025 6:49 AM

ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు

ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు

ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీధి వీధినా బెల్టుషాపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా ఎంచుకుంది. పాలకులు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా కల్తీ మద్యం సరఫరా జరగదు. ప్రభుత్వ సహకారంతో కొందరు పెద్దలు ప్రజల సొమ్మును అడ్డదారిలో దోచేస్తున్నారు.

– గుర్రం కుమారి, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు, కంకిపాడు, కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement