
సిబ్బందిని సన్మానిస్తున్న నాయకులు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ పితామహుడు రంగనాథన్ జయంతిని ఘనంగా ని ర్వహించారు. గ్రంథాలయ చైర్మన్ కనక యా దవరావు రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిబ్బందిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటి ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ
కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ప్రవీ ణ, సదానందం, వెంకటరమణ, రామయ్య, సలీం, దేవి, తదితరులు పాల్గొన్నారు.