
రెజొనెన్స్ విద్యార్థికి ఆల్ ఇండియా 2వ ర్యాంక్
బీఆర్క్ అండ్ బీప్లానింగ్లో తమ విద్యార్థులు ఆలిండియాస్థాయి ర్యాంక్లతో ప్రభంజనం సృష్టించారని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్లు ఆర్వీ నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. పలువురు వివిధ కేటగిరీల్లో జాతీయస్థాయి ర్యాంక్లు సాధించగా.. కార్తికేయ ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడని వెల్లడించారు. అలాగే, భవగ్న్య 829, బి.రాకేశ్ 997, దివ్యతేజ 1,163, ధృవ 1,173, మణికుమార్ 1,400, వేదాంశ్ 1,500, శివాణి 1,740, ధాన్యదీప్ 2,170, భగవతి 2,586, నిహారిక 3,080, వీరవెంకటకృష్ణప్రసాద్నాయక్ 3,261, డి.గణేశ్ 3,496, ప్రవళిక 3,663, సాయి సుమన 3,690వ ర్యాంక్లు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సతీశ్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.