దివ్యాంగ విద్యార్థులకు వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ విద్యార్థులకు వైద్య శిబిరం

Dec 13 2025 7:55 AM | Updated on Dec 13 2025 7:55 AM

దివ్యాంగ విద్యార్థులకు వైద్య శిబిరం

దివ్యాంగ విద్యార్థులకు వైద్య శిబిరం

కెలమంగలం: సంయుక్త విద్యా పథకం కింద క్రిష్ణగిరి జిల్లా కెలమంగలంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల దివ్యాంగ విద్యార్థులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని యూనియన్‌ సూపర్‌ వైజర్‌ సేతు, జిల్లా అంగవైకల్య సంక్షేమ శాఖ అధికారి మురుగేషన్‌, విద్యాశాఖ అధికారులు మదన్‌ కుమార్‌, నరసింహన్‌, మహేంద్రన్‌, గణేష్‌ ప్రారంభించారు. వైద్య నిపుణులు విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు జాతీయ గుర్తింపు కార్డు, ఉచిత బస్సు పాస్‌, తదితర సంక్షేమ పథకాలు అందించేందుకు వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement