రైతులు సహరించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు సహరించాలి

Mar 28 2026 7:39 AM | Updated on Mar 28 2026 7:39 AM

రైతులు సహరించాలి

జిల్లాలో పంటల సర్వే, నమోదు వేగంగా జరుగుతోంది. క్లస్టర్ల పరిధిలో ఎంపిక చేసిన వలంటీర్లు. ఏఈఓలు ఈ సర్వేను చేపడుతున్నారు. రైతుల నుంచి పలు వివరాలు సేకరించి, యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు ఏఈఓలకు, వలంటీర్లకు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి వివరాలు అందించి, సహకరించాలి. ఈ సర్వే ఆధారంగా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల వినియోగంపై అవగాహన వస్తుంది. దిగుబడి అంచనా వేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. – వీరప్ప, డీఏఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement