యూరియా ఇబ్బందులు తీర్చాలి | - | Sakshi
Sakshi News home page

యూరియా ఇబ్బందులు తీర్చాలి

Sep 6 2025 5:31 AM | Updated on Sep 6 2025 5:31 AM

యూరియా ఇబ్బందులు తీర్చాలి

యూరియా ఇబ్బందులు తీర్చాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్లపల్లి: రైతుల యూరియా ఇబ్బందులు తీర్చాలని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అసమర్థతతోనే యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, నాయకులు కోడారి రమేష్‌, జోరుక సదయ్య, నెనకంటి ప్రభాకర్‌రెడ్డి, పెంతల రాజేందర్‌, రాములు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement