మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే... | - | Sakshi
Sakshi News home page

మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే...

Dec 7 2025 8:40 AM | Updated on Dec 7 2025 8:40 AM

మృతుల

మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే...

మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే...

● రోడ్డు ప్రమాదాల్లో 377 మంది మృతిచెందితే అత్యధికంగా 128 మంది బైకర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 90 మంది వరకు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారుంటే, మైనర్లు కూడా 12 మంది ఉన్నారు. మిగిలిన 26 మంది 45ఏళ్లపైబడిన వారు.

● ఆ తర్వాత అత్యధికంగా రోడ్లు, డివైడర్లు క్రాస్‌ చేస్తూ.. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న 85 మంది పాదచారులు వివిధ ప్రమాదాల్లో మృతిచెందారు. వీరిలో 26 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే ఎక్కువ శాతం మంది ఉన్నారు.

● కార్లు, జీపులు, వ్యాన్లు వాహనాల్లోని 42 మంది, లారీల్లోని 32 మంది, సైకిల్స్‌ నడుపుతున్న పది మంది, ఆటోరిక్షాల్లోని ఏడుగురు, బస్సుల్లోని ఐదుగురు, ఈ–ఆటోరిక్షాలోని నలుగురు మృతి చెందారు. 64 మంది ఇతర వాహనాలకు చెందిన వారున్నారు.

మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే...
1
1/2

మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే...

మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే...
2
2/2

మృతుల్లో ఎవరూ ఎక్కువగా ఉన్నారంటే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement