రోజూ నీరు పెట్టాల్సిందే | - | Sakshi
Sakshi News home page

రోజూ నీరు పెట్టాల్సిందే

Mar 4 2026 7:46 AM | Updated on Mar 4 2026 7:46 AM

గతంలో నాలుగైదు రోజులకోసారి పొలానికి నీరు పెట్టేవాడిని. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో ప్రతిరోజూ నీరు పెట్టాల్సి వస్తోంది. దీంతో నీరు లోతుకు పడిపోతోంది. బావుల్లో తొందరగా నీరు ఊట రావడంలేదు.

– బద్దం లక్ష్మారెడ్డి, జోగిన్‌పల్లి, కోరుట్ల

నీటిని పొదుపుగా వాడుకోవాలి

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వర్షాలు కురిస్తేగానీ భూగర్భజలాలు పెరిగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్న నీటినే రైతులు పొలాలకు పొదుపుగా వాడాల్సిన అవసరం ఏర్పడింది.

– జి.నాగరాజు, భూగర్భజల వనరుల అధికారి, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement