రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే
కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినప్పటికీ ఇంకా పంటల బీమాపథకాలపై తాత్సారం చేస్తూనే ఉంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు రైతులను పగబడుతున్నాయి. ఇటు ప్రభుత్వం పరిహారం ఇవ్వదు, అటు బీమా పథకాలు అమలు చేయదు.
– పీసు రాజేందర్రెడ్డి, మూడు బొమ్మల మేడిపల్లి, మెట్పల్లి(మం)
ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎవరు ఆదుకోకపోతే రైతులు ఏమి కావాలి. ప్రభుత్వం పరిహారం ఇవ్వలేనప్పుడు, కనీసం పంటల బీమా పథకాలు అమలు చేసి రైతులకు న్యాయం చేయాలి.
– బద్దం మహేందర్రెడ్డి, రైతు ఐక్యవేదిక జిల్లా నాయకుడు, కథలాపూర్
రెండేళ్లు గడిచినా ఇంకా తాత్సారమే


