పరిహారమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

పరిహారమివ్వాలి

Feb 26 2026 7:30 AM | Updated on Feb 26 2026 7:30 AM

పరిహా

పరిహారమివ్వాలి

పంట నష్టం జరిగినప్పుడల్లా నివేదికలు రూపొందిస్తున్నారు. కాని ఇప్పటివరకు రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వాలకు రైతులంటే అంతా అలుసెందుకో అర్థం కావడం లేదు. ప్రస్తుతం జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారమందించి ఆదుకోవాలి.

– బేతి లింగారెడ్డి, మోరపల్లి, జగిత్యాల రూరల్‌

ప్రభుత్వానికి నివేదిస్తాం

ప్రభుత్వ నిబంధనలను అనుసరించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ఆ మేరకు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నాం. రైతులకు పంట నష్టం జరిగినప్పుడు ఆదుకునేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేశాం. – భాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల

పరిహారమివ్వాలి
1
1/1

పరిహారమివ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement