ఎన్టీపీసీ యువకుడు.. గ్రూప్‌–1 విజేత | - | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ యువకుడు.. గ్రూప్‌–1 విజేత

Sep 26 2025 6:34 AM | Updated on Sep 26 2025 6:34 AM

ఎన్టీపీసీ యువకుడు..   గ్రూప్‌–1 విజేత

ఎన్టీపీసీ యువకుడు.. గ్రూప్‌–1 విజేత

ఎన్టీపీసీ యువకుడు.. గ్రూప్‌–1 విజేత

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన ముద్దసాని శ్రీరాంరెడ్డి గ్రూప్‌–1లో 144వ ర్యాంక్‌తో అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యారు. స్థానిక కృష్ణానగర్‌కు చెందిన ముద్దసాని శ్రీనివాసరెడ్డి–ఊర్మిల దంపతుల కుమారుడు ముద్దసాని శ్రీరాంరెడ్డి స్థానిక ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పాఠశాల విద్య, ఫిట్‌జీలో ఇంటర్‌ చదివారు. తాను పనిచేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్‌సీకి సిద్ధమవుతున్నారు. రెండోసారి యూపీఎస్‌ఈ మెయిన్స్‌ వరకు వెళ్లారు. ఈక్రమంలో గ్రూప్‌–1 ఫలితాలు వెలువడడంతో ఉద్యోగం సాధించారు.

శ్రీరాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement