
రైతుల్లో సాగు విధానం మారాలి
రైతులు వరి సాగునే ప్రధానంగా ఎంచుకుంటున్నారు. ఆపిల్బేర్ సాగును కొన్ని గుంటల్లో సాగుచేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. మొక్కలను నాటిన మొదటి ఏడాది నుంచే కాత మొదలవుతుంది. ఈ విషయాన్ని రైతులు తెలుసుకోవాలి.
– భ్యూ ప్రభాకర్, లక్ష్మీదేవిపల్లి
సాగు చేసే రైతులకు ప్రోత్సాహం
ఆపిల్బేర్ పంట సాగుచేయాలనుకునే రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నాం. మొక్కలను ఖమ్మం, గుంటూర్ నుంచి తెప్పిస్తున్నాం. వివరాలకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహమీ ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలి.
– గంగాధర్, ఎంపీడీవో

రైతుల్లో సాగు విధానం మారాలి