ప్రభుత్వ పాఠశాలలోనే చదువు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలోనే చదువు

Jun 12 2025 7:25 AM | Updated on Jun 12 2025 7:25 AM

ప్రభుత్వ పాఠశాలలోనే చదువు

ప్రభుత్వ పాఠశాలలోనే చదువు

–సంజయ్‌కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే

జగిత్యాలలోని వీక్లీబజార్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా పాఠాలు చెప్పేవారు. ఆ అనుభూతి వేరు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చు. స్కూల్‌లో స్నేహితులతో కలిసి అనేక క్రీడలు ఆడేవాడిని. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది. డాక్టర్‌ అయ్యాను. ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఈ తరం విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement