నైపుణ్యాలు పెంచేందుకే | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలు పెంచేందుకే

Apr 6 2025 2:02 AM | Updated on Apr 6 2025 2:02 AM

నైపుణ్యాలు పెంచేందుకే

నైపుణ్యాలు పెంచేందుకే

నేటి పోటీ యుగానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచాలన్న ఉద్దేశంతో సమీకృత గురుకులాలు ప్రారంభిస్తున్నాం. మార్కెట్‌లో నిలదొక్కుకునేలా నిపుణులైన మానవ వనరులను విద్యార్థి దశ నుంచే తీర్చిదిద్దుతాం. అందుకే, అత్యాధునిక సదుపాయాలతో 4 తరగతి నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. త్వరలో రామగుండం, పెద్దపల్లి ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణ పనులు కూడా మొదలవుతాయి.

– మంత్రి శ్రీధర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement