న్యూస్‌రీల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Mar 23 2023 12:46 AM | Updated on Mar 23 2023 12:46 AM

- - Sakshi

ఉగాది పురస్కారాలు అందుకున్న అర్చకులు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకులు చిలుకముక్కు రమణాచార్యులు, పాలెపు ప్రవీణ్‌శర్మ ఉగాది పురస్కారాలు అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ద్వారా అర్చకులు పురస్కారాలు అందుకున్నారు. చిలుకముక్కు రమణాచార్యులు నృసింహుని ఆలయంలో, పాలెపు ప్రవీణ్‌శర్మ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు.

పురస్కారం అందుకుంటున్న అర్చకులు 1
1/1

పురస్కారం అందుకుంటున్న అర్చకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement