
మరింత రెచ్చిపోతున్నాడు...
దాచేపల్లి సీఐ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పోలీసుస్టేషన్కు బేడీలు వేసి అప్రతిష్టపాలైనా ప్రభుత్వం సీఐపై చర్యలు తీసుకోకపోవడం వల్ల మరింత రెచ్చిపోతున్నాడు. సీఐపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్ సీపీ తరపున రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎస్పీ ఆదేశాలతోనే కొట్టానని చెబుతున్నాడు. అది నిజం కాకపోతే సీఐపై చర్యలు తీసుకోవాలి.
–డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్,
వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్య విభాగం
అధికార ప్రతినిధి