
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పంపిణీ
సంవత్సరం లబ్ధిదారులు లబ్ధి
(రూ.కోట్లలో)
2019–20 2,47,215 713.14
2020–21 2,59,198 745.25
2021–22 2,60,561 785.44
2022–23 2,70,547 813.62
2023–24 2,81,470 840.40
బియ్యం కోసం కష్టాలు తప్పవు
రేషన్ బియ్యం కోసం గిరిజనులు కాలినడకన వెళ్లి కష్టాలు పడక తప్పదు. ఇంటింటికీ రేషన్ విధానం రద్దు వల్ల ప్రజలు అవస్థలు పడతారు. కూలీ పనులు మానుకుని మరీ క్యూలో నిలుచుని రేషన్ సరుకులు తీసుకోవాల్సి వస్తుంది. రేషన్ డోర్ డెలివరీ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎండీయూ వాహనాల ద్వారానే రేషన్ బియ్యం అందించాలి. లేకుంటే గిరిజన గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు.
– కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం

గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పంపిణీ