యానాం బాలయోగి బ్రిడ్జ్‌పై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి | Road Accident On Yanam Yedurlanka Bridge Konaseema District | Sakshi
Sakshi News home page

యానాం బాలయోగి బ్రిడ్జ్‌పై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Apr 17 2022 7:05 PM | Updated on Apr 17 2022 7:12 PM

Road Accident On Yanam Yedurlanka Bridge Konaseema District - Sakshi

సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  జిల్లాలోని ఐ.పోలవరం మండలంలో యానం బాలయోగి బ్రిడ్జ్‌పై ఓ  బైక్‌ను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో చిన్నారి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలాన్ని పరిశీలిచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement