భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు సూచీలు

May 30 2024 3:31 PM | Updated on May 30 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 22,556 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 408 దిగజారి 73,885 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయి.

టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, విప్రో, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ కంపెనీ షేర్లు నష్టపోయాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement