
బాపట్ల
బుధవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2025
దుర్గ గుడి ఈఓగా శీనానాయక్
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఈఓగా శీనా నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.
వైభవంగా బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు.
శిక్షణ తరగతులు పరిశీలన
చుండూరు(వేమూరు): వలివేరు గ్రామంలోని గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులను ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి.సుబ్బురత్తమ్మ పరిశీలించారు.
7

బాపట్ల

బాపట్ల

బాపట్ల