ఎలాంటి సేవలు అందడం లేదు | - | Sakshi
Sakshi News home page

ఎలాంటి సేవలు అందడం లేదు

May 25 2025 7:21 AM | Updated on May 25 2025 7:21 AM

ఎలాంటి సేవలు అందడం లేదు

ఎలాంటి సేవలు అందడం లేదు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పథకాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలంగా పథకాలను మార్చడం, సేవలను నిర్వీర్యం చేయడం సబబు కాదు. రాజకీయాలకు అతీతంగా ఆర్‌బీకే సేవలను నిర్వహించాల్సిన అవసరం ఉంది.

– మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ, లక్కిరెడ్డిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement