విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి

May 8 2025 12:21 AM | Updated on May 8 2025 12:21 AM

విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి

విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి

ఓబులవారిపల్లె : అగ్ని ప్రమాదాలు తదితర విపత్తు సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం మంగంపేట ఏపీఎండీసీలో జిల్లా అగ్నిమాపక సిబ్బంది సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలన్న విషయంపై అగ్నిమాపక సిబ్బంది మాక్‌ డ్రిల్‌ ద్వారా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సుదర్శన్‌ రెడ్డి, తహసీల్దార్‌ శ్రీధర్‌ రావు, మైన్స్‌ మేనేజర్‌ గోపీనాథ్‌, ఎస్‌ఐ పి.మహేష్‌, స్పెషల్‌ ఫోర్స్‌ ఎస్‌ఐ శివ, ఏపీఎండీసీ, త్రివేణి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement