● పకడ్బందీగా నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

● పకడ్బందీగా నిర్వహించండి

Mar 17 2025 11:31 AM | Updated on Mar 17 2025 11:24 AM

రాయచోటి టౌన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని 10వ తరగతి పరీక్షల అడిషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్‌ డి.మధుసూదన్‌ రావు సూచించారు. రాయచోటిలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు తాగునీటి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్‌రెడ్డి, ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement