మొహర్రం మాసం ప్రారంభం.. ముస్లింలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | Ys Jagan Greets Muslims On Beginning Of Month Of Muharram | Sakshi
Sakshi News home page

మొహర్రం మాసం ప్రారంభం.. ముస్లింలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Jun 27 2025 11:24 AM | Updated on Jun 27 2025 12:12 PM

Ys Jagan Greets Muslims On Beginning Of Month Of Muharram

సాక్షి, తాడేపల్లి: మొహర్రం మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త మ‌న‌వ‌డు హ‌జ్ర‌త్ ఇమామ్ హుస్సేన్ బ‌లిదానానికి గుర్తుగా నిర్వ‌హించుకునే ఈ ప‌విత్ర మాసాన్ని భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జరుపుకోవాలని.. మొహర్రం స్ఫూర్తిగా మానవతావాదానికి పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement