
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ - రాహుల్ మీనా
బాపట్ల- ఉమామహేశ్వర్
నెల్లూరు – అజితా వేజెండ్ల
తిరుపతి – సుబ్బారాయుడు
అన్నమయ్య – ధీరజ్ కునుగిలి
కడప – నచికేత్
నంద్యాల్ – సునీల్ షెరాన్
విజయనగరం- ఎఆర్ దామోదర్
కృష్ణా – విద్యాసాగర్ నాయుడు
గుంటూరు – వకుల్ జిందాల్
పల్నాడు – డి కృష్ణారావు
ప్రకాశం– హర్షవర్థన్ రాజు
చిత్తూరు – తుషార్ డూడి
శ్రీసత్యసాయి-సతీష్ కుమార్