రేపు సీఎం జగన్‌ తిరుపతి పర్యటన | CM YS Jagan Will Visit Tirupati On 26th November | Sakshi
Sakshi News home page

రేపు సీఎం జగన్‌ తిరుపతి పర్యటన

Nov 25 2023 5:05 PM | Updated on Nov 25 2023 5:20 PM

CM YS Jagan Will Visit Tirupati On 26th November - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు(ఆదివారం) తిరుపతి పర్యటనకు వెళ్తు​న్నారు. ప్రధాని మోదీ తిరుపతికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు సీఎం జగన్‌ స్వాగతం పలుకునున్నారు. 

ఇదిలా ఉండగా.. రెండు రోజల పర్యటన కోసం ప్రధాని మోదీ తిరుపతి వెళ్తున్నారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ శనివారం తెలంగాణ పర్యటనలో ఉన్నారు. బీజేపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement