
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలకు ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి చోటు కల్సిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత విభాగం ఉపాధ్యక్షుడిగా నిమ్మల వెంకటరమణ (ఉరవకొండ), కార్యదర్శులుగా కురుబ లోకేష్ (కళ్యాణదుర్గం), ఎం చౌడయ్య, బి.ప్రకాష్ (తాడిపత్రి), కొత్తోళ్లు పార్వతి (అనంతపురం), కాసుల ఆంజనేయ ప్రసాద్ (ఉరవకొండ)కు చోటు కల్పించారు.
● ట్రేడ్ యూనియన్: ఉపాధ్యక్షులుగా రానకాల రాజారత్నం (అనంతపురం), సి.భీమలింగప్ప (గుంతకల్లు), ప్రధాన కార్యదర్శులుగా బి.రాజశేఖరరెడ్డి, సంపంగి రామాంజినేయులు (అనంతపురం), ఎం.నరేష్ (ఉరవకొండ), కరూరు కోటేశ్వరరెడ్డి (రాయదుర్గం), దూదేకుల వన్నూరువలి (గుంతకల్లు), బి.వెంకటనారపరెడ్డి (అనంతపురం), కార్యదర్శులుగా హరిజన ప్రకాష్, బెరిల తిమ్మరాజు (కళ్యాణదుర్గం), బొనాసి అనిల్కుమార్గౌడ్ (అనంతపురం), పి.బాలరాజు (తాడిపత్రి)కు అవకాశం కల్పించారు.
● వలంటీర్ విభాగం: ఉపాధ్యక్షుడిగా బాల మారుతీప్రసాద్ (అనంతపురం), ప్రధాన కార్యదర్శులుగా యరబాప హరినాథ్ రెడ్డి (కళ్యాణదుర్గం), బొమ్మల హనుమంతు, పి.హిదయాతుల్లా (అనంతపురం), పి.రాజు (తాడిపత్రి), పి.తేజేశ్వరరెడ్డి(ఉరవకొండ), కార్యదర్శులుగా బొజ్జె మోహన్రెడ్డి, బోయ నరసింహులు (కళ్యాణదుర్గం), అశ్వ సురేష్ (గుంతకల్లు), టి.కొండారెడ్డి (తాడిపత్రి), జొలకుంట్ల నరేంద్రరెడ్డి (ఉరవకొండ)ను ఎంపిక చేశారు.
● విద్యార్థి విభాగం: ఉపాధ్యక్షులుగా కొత్తకాపు మంజునాథరెడ్డి (ఉరవకొండ), పి.వెంకటేష్ (అనంతపురం), ప్రధాన కార్యదర్శులుగా కురుబ వసికేరి (ఉరవకొండ), జి.మహేష్ (రాయదుర్గం), బి.విజయవర్ధన్రెడ్డి (తాడిపత్రి), వి.సాయి నితిన్ (అనంతపురం), కంబదూరు అశోక్ (కళ్యాణదుర్గం), కాపు నిషాంత్ రెడ్డి (అనంతపురం), కార్యదర్శులుగా కై రేవు మహాలింగ (కళ్యాణదుర్గం), మెట్టి నాగరాజు (ఉరవకొండ), ఎం.మహేష్నాయక్, గోగుల హరినాథరెడ్డి (శింగనమల), ఎం.గంగ శివుడు యాదవ్ (అనంతపురం)కు చోటు కల్పించారు.
● ఎస్టీ సెల్: ఉపాధ్యక్షులుగా సాకే శ్రీనివాసులు (అనంతపురం), గోవిందనాయక్ సుగాలీ (ఉరవకొండ), ప్రధాన కార్యదర్శులుగా ఎస్.వెంకటసాయికుమార్ నాయక్ (తాడిపత్రి), ఆర్.నాగరాజు నాయక్ (అనంతపురం), రాచేరి హనుమంతు (గుంతకల్లు), జి.శివయ్య (శింగనమల), సాకే రాజశేఖర్ (అనంతపురం), ఆర్.ఆదెప్ప (కళ్యాణదుర్గం), గుజ్జల శివకుమార్ (అనంతపురం), కార్యదర్శులుగా సుగాలి శోభా బాయి, సాకే ఆనంద్, సాకే మురళి (అనంతపురం), కాశీరాం నాయక్, ఎరికల రమేష్ (కళ్యాణదుర్గం), జి.అంజన్ మూర్తి (శింగనమల), ముంగ ప్రదీప్ (ఉరవకొండ), ఇస్లావంత్ రామాంజినేయులు (తాడిపత్రి), ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సుంకే నాయక్ సుగాలీ (ఉరవకొండ), కె.మోహన్ నాయక్ (అనంతపురం), ఎస్.పురుషోత్తం (ఉరవకొండ), వడిత్యా బాబూనాయక్, కె.శ్రీనివాసనాయక్ (కళ్యాణదుర్గం), జి. శివ, డి.శ్రీకాంత్, డి.నరసింహ (శింగనమల), జి.రామాంజనేయులు (ఉరవకొండ), డి.తిక్కయ్య, ఎస్.ఈశ్వరయ్య(అనంతపురం), ఈ.రామాంజనేయులు నాయక్, ఈ.మహేష్కుమార్ (తాడిపత్రి), ఎస్.లోకనాథ్నాయక్, ఎ.మగ్గేనాయక్, ఎం.హరినాయక్ (రాయదుర్గం)కు అవకాశం కల్పించారు.
● ఎస్సీ విభాగం: ఉపాధ్యక్షులుగా నీలం భాస్కర్ (శింగనమల), కరప్పగారి రఘురామయ్య (ఉరవకొండ), ప్రధాన కార్యదర్శులుగా ఓబులేసు (గోవిందరెడ్డి, కళ్యాణదుర్గం), కేఎం రాజన్న (రాయదుర్గం), లబ్బే రాఘవ రమేష్, బండారు శోభారాణి, మిద్దె నగేష్ (అనంతపురం), సాకే ఓబులేసు (గుంతకల్లు), కార్యదర్శులుగా బెరిళ పాండురంగ (కళ్యాణదుర్గం), గద్దల భావన (గుంతకల్లు), బి.రమేష్ (తాడిపత్రి), దొడ్డికళ్లు రమేష్ (ఉరవకొండ), వగ్గేయగారి మల్లికార్జున, హరిజన వెంకటేశులు (రాయదుర్గం), తాడిమర్రి నరేంద్ర (అనంతపురం), సాకే రామాంజనేయులు (శింగనమల)ను ఎంపిక చేశారు.
● వాణిజ్య విభాగం: ఉపాధ్యక్షులుగా చెళూరు నాగరాజు (ఉరవకొండ), గోప మధుసూదన్ (అనంతపురం), ప్రధాన కార్యదర్శులుగా కె.పెద్దిరెడ్డి (రాయదుర్గం), ఆర్.మోహన్రెడ్డి (తాడిపత్రి), రమణారెడ్డి (గుంతకల్లు), సుంకు నాగేంద్రరెడ్డి(అనంతపురం), కార్యదర్శులుగా బండి రామిరెడ్డి, మఠం మహాబలి (కళ్యాణదుర్గం)ను ఎంపిక చేశారు.
● సోషల్ మీడియా విభాగం: ఉపాధ్యక్షుడిగా వన్నూరుస్వామి (ఉరవకొండ), ప్రధాన కార్యదర్శులుగా బైరగొండ్ల నుంకేష్(రాయదుర్గం), ఎం.అమరేశ్వరరెడ్డి (తాడిపత్రి), ఎలనవట్టి శ్రీనివాసరెడ్డి, వై రవీంద్ర (అనంతపురం), కార్యదర్శులుగా జి.శ్రీనివాసులు, హెచ్.బాబు (కళ్యాణదుర్గం), ఓం ప్రకాష్ బోయ (ఉరవకొండ), పి.సాయిప్రసాద్ (అనంతపురం)కు అవకాశం కల్పించారు.
● ప్రచార విభాగం: ఉపాధ్యక్షులుగా బి.హుస్సేన్పీరా (గుంతకల్లు), చవ్వా హనుమంతరెడ్డి (అనంతపురం), ప్రధాన కార్యదర్శులుగా సి.హేమకిరణ్ (అనంతపురం), చిన్న వెంకటేశులు (ఉరవకొండ), దేశాయ్ చంద్రశేఖర్రెడ్డి (రాయదుర్గం), అమ్మిశెట్టి విక్రమ్ (అనంతపురం), బి.నారాయణస్వామి (కళ్యాణదుర్గం), మన్నల రామమూర్తి (అనంతపురం), కార్యదర్శులుగా పి.వెంకటరామిరెడ్డి (తాడిపత్రి), గడిపాటి గోవర్ధనరెడ్డి (గుంతకల్లు), పాలకాశి (కళ్యాణదుర్గం), ఎల్.శంకరరెడ్డి (తాడిపత్రి), రామచంద్ర (ఉరవకొండ), వి.రామిరెడ్డి (గుంతకల్లు), నిమ్మల నాగరాజు (అనంతపురం అర్బన్) కు చోటు కల్పించారు.