ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు

Jul 15 2025 6:29 AM | Updated on Jul 15 2025 6:29 AM

ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు

ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు

అర్జీదారుల సమస్యలను వింటున్న

ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 40 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్‌ వంటి వాటిపై అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్‌, ఎస్‌ఐ డి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement