చదువుకున్న కళాశాల కోసం.. | - | Sakshi
Sakshi News home page

చదువుకున్న కళాశాల కోసం..

Mar 18 2023 1:10 AM | Updated on Mar 18 2023 1:10 AM

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థి దేవ పురాణం విరాళంగా అందించిన రూ.50 లక్షలతో నిర్మించిన హాస్టల్‌ భవనం అందుబాటులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు ‘లలితాదేవి పురాణం–కోటిలింగ మూర్తి పురాణం’పేరుతో చదువుకున్న కళాశాలకు ఈ మొత్తం అందించగా.. ఫార్మసీ కళాశాలకు అనుకుని విద్యార్థినులకు హాస్టల్‌ భవనం నిర్మించారు. ఈ హాస్టల్‌ భవన సముదాయాన్ని శుక్రవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి సమక్షంలో దేవ పురాణం ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ పూర్వ విద్యార్థిని ప్రశంసించారు.

ఏయూ ఫార్మసీ కళాశాల హాస్టల్‌నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement