ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి

Sep 12 2025 6:31 AM | Updated on Sep 12 2025 6:31 AM

ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి

ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి

అచ్యుతాపురం రూరల్‌: మండలంలోని చీమలాపల్లిలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన రైతు నగిరెడ్డి సత్యారావు (48) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. సత్యారావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తన కుమారుడిని మద్యానికి డబ్బులడగ్గా, నిరాకరించడంతో మనస్తాపానికి గురై గత శనివారం గడ్డి మందు తాగాడు. దాంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం వేకువజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ నమ్మి గణేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement