breaking news
PSPK25
-
అజ్ఞాతవాసి.. ఓ పనైపోయింది
సాక్షి, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి మొత్తానికి సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికెట్ తో చిత్రం లైన్ క్లియర్ క్లియర్ చేసుకుంది. జనవరి 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో.. అంతకు ముందు రోజు అంటే 9వ తేదీన యూఎస్లో ప్రీమియర్ షో పడిపోనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు అగ్రహీరో వెంకటేష్ కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారనే టాక్ ఉంది. Power Star Pawan Kalyan’s #Agnyaathavaasi censored with ‘UA’ Directed by #TrivikramSrinivas Produced by S. Radha Krishna (chinababu) under @haarikahassine Creations Grand Release on 10th January (US Premieres 9th Jan)#AgnyaathavaasiOnJan10 pic.twitter.com/bJcKvQC0wU — BARaju (@baraju_SuperHit) 1 January 2018 -
పవన్, త్రివిక్రమ్ల సినిమా ఆన్ లొకేషన్ స్టిల్స్