-
కరెన్సీ మోసం జరిగింది కెయిర్న్ డీల్లోనే!!
-
కరెన్సీ మోసం జరిగింది కెయిర్న్ డీల్లోనే!!
♦ ఇద్దరు హెచ్ఎస్బీసీ అధికార్లపై కేసులు ♦ లావాదేవీకి ముందే పౌండ్ల కొనుగోలు లండన్: బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం ‘హెచ్ఎస్బీసీ’కి సంబంధించిన 3.5 బిలియన్ డాలర్ల ఫారెక్స్ ట్రేడింగ్ మోసంలో భారతీయ కంపెనీ లింకులు బయటపడ్డాయి. ఫారెక్స్ మోసానికి సంబంధించి బ్యాంక్కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్లపై అభియోగాలు నమోదయ్యాయి. ఒక కంపెనీ (క్లయింట్) తన భారతీయ వ్యాపారాన్ని వేరొక కంపెనీకి విక్రయించిన ఘటనలో వీరిద్దరూ ఆ క్లయింట్ను మోసం చేశారనేది ప్రధాన అభియోగం. ఆ క్లయింట్ ఎవరన్నది అధికారికంగా బయటపడకపోయినా యూకే మీడియా నివేదికల ప్రకారం అది కెయిర్న్ ఎనర్జీగా వెల్లడవుతోంది. ఇది 2010లో కెయిర్న్ ఇండియాలోని తన వాటాను 3.5 బిలియన్ డాలర్లకు వేదాంతాకు విక్రయించింది. దీంతో ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించి కెయిర్న్ ఎనర్జీ... హెచ్ఎస్బీసీని ఫారెక్స్ కన్వర్టర్గా (3.5 బిలియన్ డాలర్లని పౌండ్లలోకి మార్చడానికి) నియమించుకుంది. దీన్ని గురించి తెలిసిన హెచ్ఎస్బీసీ ఫారెక్స్ ట్రేడింగ్ విభాగం హెడ్ మార్క్ జాన్సన్, హెచ్ఎస్బీసీ మాజీ ఉద్యోగి స్ట్రాట్ స్కాట్ దీనిద్వారా లబ్ధి పొందాలనుకున్నారు. లావాదేవీ జరగటానికి ముందే భారీగా పౌండ్లను కొనుగోలు చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement