దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి
రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి
ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామ నవమి కావటంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు
తెల్లవారుజాము నుంచే రామ్లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి


