 
							దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి
 
							రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి
 
							ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామ నవమి కావటంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు
 
							తెల్లవారుజాము నుంచే రామ్లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి
 
							 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
