లింగార్షక బుట్టలతో..
పురుగులు ఒకదానికొకటి సంభాషించుకుంటాయి. కొన్ని రకాల వాసనల ద్వారా ఆకర్షించుకుంటాయి. వీటి ద్వారా పురుగుల ఉద్ధృతి పెరుగుతుంది. పురుగుల నివారణకు కృత్రిమంగా తయారు చేసిన ‘ఎర’ లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవచ్చు. వీటిలో కొన్ని రకాల వాసనలను ఉపయోగించి ఆడ పురుగులను ఆకర్షించేందుకు వీలుంటుంది.
ఇలా ఉపయోగించాలి
లింగాకర్షక బుట్టలు ఒకటి రూ.14, ఫిరమోన్ (ఎర) రూ.8 ఉంటాయి. నెలకు ఒకటి చొప్పున మార్చా లి.పురుగుల ఉనికి గుర్తిస్తే ఎకరాకు4బుట్టలు, వాటిని నివారించేందుకు ఎకరాకు 10 బుట్టలు ఆమర్చుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బుట్టల వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పంట 30 రోజుల వయసు నుంచి వాడాలి. ఎరలను ప్రతి 30 రోజులకోసారి తప్పకుండా మార్చాలి. బుట్టను పైరు మీద సరైన ఎత్తులో అమర్చుకోవాలి. ఎరలను మార్చేటప్పుడు చేతులకు ఎటువంటి వాసన లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. బుట్టల్లో పడిన పురుగులను ప్రతి 2-3 రోజులకు గమనించడం ద్వారా పురుగు గుడ్లు పెట్టకుండా చూడాలి. పొలంలో లింగాకర్షక బుట్టలు వాడడం ద్వారా సమర్థవంతంగా అరికట్టవచ్చు.
లాభాలెన్నో..
పంటలో లింగాకర్షక బుట్టలు అమర్చడం వల్ల హానికారకమైన పురుగులను అదుపు చేయవచ్చు. ఇందులో ప్రధానంగా కంది, మొక్కజొన్న, జొన్న పంట ల్లో కాండం తొలుచు పురుగు, వరిలో కాండం తొలుచు తెల్ల రెక్క పురుగు, వేరుశనగలో ఆకుమడతతోపాటు పచ్చపురుగు, పత్తి, బెండలో తలనత్త పరుగు, పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారించుకోవచ్చు
ఎల్లో స్టిక్కీ ట్రాప్స్
దీనిని స్టిక్ ఎ ఫ్లయ్ అని అంటారు. రసం పీల్చు పురుగుల నివారణకు ఇవి ఉపయోగపడతాయి. ఇందులో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, ఆకుమడత పురుగు, పచ్చదీపపు పురుగులను అరికట్టుకోవచ్చు. ఇందులో చిన్నగా ఎగిరే రసం పీల్చు పురుగులు ప్రత్యేకమైన వి. పసుపు రంగుకు ఆకర్షణకు గురై ట్రాప్పై ఉన్న జిగురుకు అంటుకుపోయి పురుగులు అదుపులోకి వస్తాయి.
వాడకం ఇలా..
50 శాతం కన్నా ఎక్కువ పురుగుల తో లేదా దుమ్ముతో నిండగానే ఎరను మార్చుకోవాలి.
ఎరను పంటపై 25-30 సెంటీ మీటర్ల ఎత్తులో అమర్చుకోవాలి. పిదప పైన ఉన్న పేపరును తొలగించాలి.
ఎరను తూర్పు- పడమర దిక్కులను చూసేటట్లుగా అమర్చాలి.
{పతి వారం గమనించి పురుగు ఉద్ధృతి తెలుసుకుంటూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలి.
ఎకరాకు 10 ఎరల చొప్పున అమర్చుకోవాలి. ఒక్కో ట్రాప్స్ రూ.10 ప్రకారం లభిస్తుంది.
పురుగుల నివారణకు చక్కటి మార్గం
Published Thu, Nov 6 2014 11:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement