ఛత్తీస్ గఢ్ లో ఆధిక్యంలో బీజేపీ | BJP leads in Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్ గఢ్ లో ఆధిక్యంలో బీజేపీ

Dec 8 2013 10:20 AM | Updated on Mar 29 2019 9:18 PM

దంతేవాడ లో దివంగత కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సతీమణి దేవతి కర్మ అధిక్యం

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటినిస్తోంది. మొత్తం 90 స్ఠానాలకు సంబంధించిన ఫలితాల సమాచారం అందింది. బీజేపీ 38, కాంగ్రెస్ 49 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

గత అసెంబ్లీలో బీజేపీ 50 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 38 స్టానాలతో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే.

  • దంతేవాడ లో దివంగత కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సతీమణి దేవతి కర్మ అధిక్యం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement