మోదీ, షాతో కోవింద్‌ భేటీ | ramnath kovind met modi, amith shah | Sakshi
Sakshi News home page

మోదీ, షాతో కోవింద్‌ భేటీ

Jun 19 2017 8:59 PM | Updated on Aug 15 2018 2:32 PM

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత కోవింద్‌ తొలిసారిగా మోదీ, అమిత్‌ షాలను కలుసుకున్నారు.



న్యూఢిల్లీ: బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలను కలుసుకున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న కోవింద్‌కు మోదీ, షాలు ఘనస్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement