ఢిల్లీలో భూప్రకంపనలు.. | Earthquake tremors felt in Delhi, Uttarakhand | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భూప్రకంపనలు..

Feb 6 2017 10:46 PM | Updated on Sep 5 2017 3:03 AM

ఢిల్లీలో భూప్రకంపనలు..

ఢిల్లీలో భూప్రకంపనలు..

దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాఖండ్‌లో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి.

- నోయిడా, ఉత్తరాఖండ్‌లోనూ కంపించిన భూమి

న్యూఢిల్లీ:
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ శివారు నోయిడా సహా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదయింది. ఢిల్లీ, నోయిడా, ఉత్తరాఖండ్‌లలో దాదాపు 30 సెకన్లుపాటు భూమి కంపించింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement