చైనాలో అప్పుల్లో మునిగిపోయిన కాలేజి విద్యార్థి.. మసాజ్ చేస్తానన్న మహిళను హతమార్చాడు. దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. షెన్ అనే ఇంటిపేరు గల బాధితురాలి మృతదేహాన్ని గువాంక్సి ఝువాంగ్ ప్రాంతంలో ఉన్న ఆమె అపార్టుమెంట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. వు అనే ఇంటిపేరు గల నిందితుడిని అతడి ఇంట్లోనే అరెస్టు చేశారు. షెన్ గురించి తనకు ఇంటర్నెట్ ద్వారా తెలిసిందని వు చెప్పాడు. గత మంగళవారం ఆమె ఇంటికి వెళ్లాడు. అతడిని ఆమె చూస్తుండగానే.. సుత్తితో దాడి చేసి, ఆమె తలమీద కొట్టి చంపేశాడు.
తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ బెడ్డింగ్లో చుట్టాడు. తర్వాత ఆమె ఇంట్లోంచి కొంత మొత్తం తీసుకుని వెళ్లిపోయాడు. బాగా అప్పుల్లో కూరుకుపోవడం వల్లే ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడికి నెలకు పన్నులు పోను సుమారు రూ. 27వేల ఆదాయం వస్తుండగా, క్రెడిట్ కార్డుల బిల్లుల రూపంలో దాదాపు 58 లక్షల రూపాయలకు పైగా అప్పులున్నాయి. అందుకే ఈ హత్య, దోపిడీకి పాల్పడ్డాడు.
అప్పు తీర్చలేక.. మసాజ్ మహిళ హత్య!!
Published Wed, Jul 30 2014 10:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement