హైదరాబాల్ లోని గౌలిపుర పింఛన్ల పంపిణీ కేంద్రంలో సోమవారం తొక్కిసలాట జరిగింది.
హైదరాబాద్: నగరంలోని గౌలిపుర పింఛన్ల పంపిణీ కేంద్రంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు వికలాంగులు గాయపడ్డారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా సరైన ఏర్పాట్టు చేయకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది.